Exclusive

Publication

Byline

ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు తేల్చిన ప్రభుత్వం.. దసరా కానుకగా చెల్లిస్తారా?

భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు డీఏ, పీఆర్సీ బకాయిలు, కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంతోపాటుగా కీలక అంశాలపై డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దసరాకు కనీసం రెండు డీఏలు అయినా ఇవ్వాలని విజ్ఞప్తి... Read More


ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు తేల్చిన ప్రభుత్వం.. దసరా కానుకగా చెల్లిస్తారు?

భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు డీఏ, పీఆర్సీ బకాయిలు, కొత్త పీఆర్సీ కమిషన్ నియామకంతోపాటుగా కీలక అంశాలపై డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దసరాకు కనీసం రెండు డీఏలు అయినా ఇవ్వాలని విజ్ఞప్తి... Read More


ఇందిరమ్మ ఇళ్లకు నిధులు విడుదల.. మీకు అకౌంట్‌లోకి డబ్బులు రాకుంటే ఇలా చేయండి!

భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ.1,612.37 కోట్లు పంపిణీ విడుదల అయ్యాయి. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.12 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పటికే... Read More


విదేశీ యూనివర్సిటీల్లో చదివేందుకు రూ.20 లక్షలు స్కాలర్‌షిప్ అందించే పథకం.. దరఖాస్తుల ఆహ్వానం!

భారతదేశం, సెప్టెంబర్ 25 -- విదేశీ విశ్వ విద్యాలయాల్లో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి పథకం స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించారు. 2025-26... Read More


తిరుమలలో అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభం.. ముందస్తు బుకింగ్ లేకున్నా వసతి!

భారతదేశం, సెప్టెంబర్ 25 -- తిరుమలలో వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయం(పీఏసీ5)ను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన వసతిగృహంలో తొలి బుకింగ్ టోకెన... Read More


వెదర్ అలర్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. అయితే గురువారం పశ్చిమ మధ్య బంగా... Read More


తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

భారతదేశం, సెప్టెంబర్ 24 -- ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారిగా సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యనకు వచ్చారు. పున్నమి ఘాట్‌లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక మెుదటిసారి విజయవ... Read More


సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షల 2026 డేట్ షీట్ విడుదల

భారతదేశం, సెప్టెంబర్ 24 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026లో జరగనున్న 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు తాత్కాలిక డేట్ షీట్‌లను విడుదల చేసింది. పరీక్షలు ప్రారంభానికి దాదాపు ఐదు నెల... Read More


అమరావతిలో అధునాతన భూగ‌ర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు : మంత్రి గొట్టిపాటి

భారతదేశం, సెప్టెంబర్ 24 -- జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం కాదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిప‌క్ష హోదా వ‌స్తుందో అని కూడా త... Read More


టీజీఎస్ఆర్టీసీలో ఏఐ వాడకం.. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితి, ప్రయాణికుల ర‌ద్దీ అంచ‌నా!

భారతదేశం, సెప్టెంబర్ 24 -- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త‌మ సేవ‌ల‌ను మెరుగుప‌రుచుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ మరో అడుగు వేసింది. అన్ని ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ)ను వినియోగించాలని నిర్ణయించింది. త‌... Read More